ems logo
03-09-2010 20:40:05 PM Home | EPaper| About us| Contact us | English News | Hindi News |Font Help
6న జిల్లాలో సీఎం పర్యటన ** ప్రభుత్వ విధానాలపై పాలకుల ముసలి కన్నీరు ** హాలో నన్ను కాస్త గమనించండీ ** 5నుంచి భాషా పండితుల నిరాహారదీక్షలు ** నెల్లూరు ట్రాఫిక్‌కు మహార్ధశ ** ఎర్రచందనం పట్టివేత ** కృష్ణపట్నం లైట్‌హౌస్‌ మార్పు ప్రతిపాదన ** ప్రజలు ఆదరిస్తున్నారు - ఎంపీ జగన్మోహన్‌రెడ్డి ** నక్సల్స్‌ చేతిలో హతుడైంది యాదవ్‌ కాదు టెటెబీహార్‌ డిఐజి ** మళ్లీ పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం** జీవితబీమాపై అవగాహన అవసరం ** వరద నీటితో రైతులందరికీ న్యాయం: మంత్రి పొన్నాల ** స్వైన్‌ఫ్లూ నివారణకు అన్ని చర్యలు ** భూనిర్వాసితులకు మరో రూ. 50కోట్లు విడుదల- మంత్రి పొన్నాల లక్ష్మయ్య ** మద్యం అమ్మకాలను నిరసిస్తూ ఆందోళన **
importent News
  • మద్యం అమ్మకాలను నిరసిస్తూ ఆందోళన
  • స్వైన్‌ఫ్లూ నివారణకు అన్ని చర్యలు
  • జీవితబీమాపై అవగాహన అవసరం
  • పేదలకు ఉచిత బియ్యం పంపిణీ
  • మళ్లీ పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం
  • కృష్ణపట్నం లైట్‌హౌస్‌ మార్పు ప్రతిపాదన
  • ఎర్రచందనం పట్టివేత
  • నెల్లూరు ట్రాఫిక్‌కు మహార్ధశ
  • 5నుంచి భాషా పండితుల నిరాహారదీక్షలు
  • పేద ముస్లీంలకు సరుకుల పంపిణీ
  • leadStory
    ఫిక్సింగ్‌ వివాదంలో భారతీయుని హస్తం
    ఉందట!పాక్‌ హైకమిషనర్‌ విచిత్ర వాదన
    లండన్‌, సెప్టెంబర్‌ 3 (ఎపిఇఎంఎస్‌): పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు ప్రమేయం ఉన్న ఫిక్సింగ్‌ కుంభకోణాన్ని బ్రిటన్‌లోని పాకిస్తాన్‌ హైకమిషనర్‌ వజీద్‌ ఎస్‌ హసన్‌ శుక్రవారం కొత్త మలుపు తిప్పారు. నిందితులైన ముగ్గురు పాక్‌ క్రీడాకారులు 'అమాయకులు' అని, ఈ కుంభకోణంలో భారతీయ బుక్‌మేకర్‌లకు పాత్ర ఉందని హసన్‌ ఆరోపించారు. 'ఈ ముగ్గురు
     More



      భూనిర్వాసితులకు మరో రూ. 50కోట్లు
    విడుదల- మంత్రి పొన్నాల లక్ష్మయ్య
    కరీంనగర్‌, సెప్టెంబర్‌ 03 (ఎపిఇఎంఎస్‌): ఎల్లంపల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు మరో రూ. 50కోట్ల నిధులు విడుదల చేయనున్నామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శుక్రవారంనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆ ప్రాజెక్టు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005-06
      More

    వరద నీటితో రైతులందరికీ న్యాయం: మంత్రి పొన్నాల
    నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 03 (ఎపిఇఎంఎస్‌): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు భారీ ఎత్తున వరదనీటితో నిండినందున రైతులందరికీ న్యాయం జరుగుతుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు చేరుకున్నారు. ప్రాజెక్టులో నీటి సామార్థ్యాన్ని  More

    నక్సల్స్‌ చేతిలో హతుడైంది యాదవ్‌
    కాదు టెటెబీహార్‌ డిఐజి
    పాట్నా, సెప్టెంబర్‌ 3 (ఎపిఇఎంఎస్‌): బీహార్‌ లఖిసరాయిలో ఎన్‌కౌంటర్‌ అనంతరం నక్సల్స్‌ కిడ్నాస్‌ చేసిన నలుగురు పోలీస్‌ సిబ్బందిలో ఒకరైన అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎఎస్‌ఐ) లూకాస్‌ టెటె మృతదేహాన్ని శుక్రవారం తెల్లవారు జామున లఖిసరాయి జిల్లాలో ఒక అడవి సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహం కిడ్నాప్‌ అయిన మరొక
      More

    ప్రజలు ఆదరిస్తున్నారు
    - ఎంపీ జగన్మోహన్‌రెడ్డి
    కడప, సెప్టెంబర్‌ 03 (ఎపిఇఎంఎస్‌): రాష్ట్ర ప్రజలు తనను అన్ని రకాలుగా ఆదరిస్తున్నారని కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఇడుపులపాయలో గురువారం రాత్రి బస చేసిన ఆయన ఉదయం ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రకు బయలుదేరి వెళ్ళారు. తన తల్లి విజయమ్మ నుంచి ఆశీర్వాదాలు పొందారు. ఆ తరువాత తన తండ్రి వై.ఎస్‌. సమాధి వద్దకు వెళ్ళి
      More

    వై.ఎస్‌.ఆర్‌. మృతిపై విచారణ పూర్తి: హోంమంత్రి
    కడప, సెప్టెంబర్‌ 03 (ఎపిఇఎంఎస్‌): దివంగత డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌. అకాలమృతిపై తలెత్తిన వివాదాలపై సిబిఐ విచారణ పూర్తి అయిందని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.దీంతో ఈ కేసును ముగిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. దివంగత నేత డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌.కు ఇడుపుల పాయలోని వై.ఎస్‌.ఘాట్‌లో ఆమె శుక్రవారం ఘనంగా శ్రద్ధాంజలి  More

    అందని ఉపకార వేతనాలు
    ఆందోళనలో యూనివర్సిటీ విద్యార్థులు
    శ్రీకాకుళం, సెప్టెంబర్‌ 3 (ఎపిఇఎంఎస్‌): 2009-10 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికీ ఉపకార వేతనాలు అందకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో 699 మంది విద్యార్థులు ఉపకార వేతనాలకు అర్హులు కాగా, 75 మందికి మాత్రమే ఉపకార వేతనాలు అందాయి. ఏడాదికి 6 వేల నుంచి
      More

    శిథిలావస్థకు చేరిన పాఠశాలల గదులు
    అవస్థలు పడుతున్న విద్యార్థులు
    ఖమ్మం, సెప్టెంబర్‌ 3 (ఎపిఇఎంఎస్‌): ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని చెన్నారం గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను 20 సంవత్సరాల క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేరుకుంది. వర్షంవస్తే స్కూల్‌ గది నిండా నీళ్ళు వస్తుంది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు మొత్తం 8 గదులు ఉన్నప్పటికీ
      More

    రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాలను
    సద్వినియోగం చేసుకోవాలి
    ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌ 03 (ఎపిఇఎంఎస్‌): పేద ప్రజలకు కార్పొరేట్‌ వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రతీశపెట్టిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి జిల్లాలోచేపట్టిన ఆరోగ్య వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆ పథకం జిల్లా కో-ఆర్డినేటర్‌ విజయకుమార్‌ కోరారు. ఈ మాసంలో 40 ఆరోగ్య శ్రీ వైద్యశిబిరాలను చేపట్టాలని, ఈ శిబిరాలకు
      More

    ధరలను అదుపు చేసే బాధ్యత ప్రభుత్వాలదే
    - సింగరేణి కార్మిక సంఘాల డిమాండ్‌
    ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌ 03 (ఎపిఇఎంఎస్‌): పెరుగుతున్న ధరలను అదుపు చేయాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సింగరేణి కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.శ్రీరాంపూర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఐఎన్‌టియుసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వెంకట్రావ్‌, ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, ఎస్‌ఎంఎస్‌.
      More

    పావురాల గుట్టలో వై.ఎస్‌.ఆర్‌.
    కాంస్య విగ్రహాం ఆవిష్కరణ
    కర్నూలు, సెప్టెంబర్‌ 2 (ఎపిఇఎంఎస్‌): కర్నూలు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని పావురాలగుట్ట వద్ద స్మృతివనంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి,
      More

    All Copyrights reserved | Powered by ARC Technologies