ems logo
20-05-2012 18:07:28 PM Home | EPaper| About us| Contact us | English News | Hindi News |Font Help
Latest News
importent News
  • పత్తి రైతుకు నిరాశ
  • తెలంగాణతోనే తమకు న్యాయం
  • పుష్కరాల ఆఖరి రోజున పొటెత్తిన భక్తులు
  • బీసీ సమస్యలను పట్టించుకోని సభ
  • 18న జైభారత్‌ ఎస్‌సి పోరాట వేదిక ర్యాలీ
  • రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
  • కృష్ణాజిల్లాకు వస్తున్న చిరంజీవి
  • అధ్యక్షా.. తొలిరోజే.. చేపడితే..
  • గ్రామ సేవకుల జీతాలు పెంచాలి: సిపిఎం
  • పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు
  • leadStory
    రైతుకు న్యాయం జరిగేవరకూ పోరాటం
    ప్రభుత్వాల విధానాలు మారాలి
    తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు

    హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఆదుకునే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని, రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలిచి పోరాడుతానని తెలుగుదేశం
     More



      తిరుమలలో వైకుంఠ ఏకాదశినెలకొన్న భక్తుల రద్దీ
    తిరుపతి, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్ధం బుధవారంనుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో విపరీతమైన భక్తుల రద్దీ నెలకొని ఉంది. దర్శనానికి ఉండే 32 కంపార్టుమెంట్లు నిండిఉన్నాయి. దీంతో క్యూలైన్లు సుమారు 5కిలోమీటర్ల వరకూ బయటికి వచ్చింది. సర్వదర్శనానికి వెళ్ళే భక్తులు 24 గంటలు సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనం రూ.300ల  More

    మహాగర్జన గులాబీమయం సభకు భారీ ఏర్పాట్లు
    - అంచనాకు మించి వచ్చిన ప్రజలు
    - ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో పలువురు నేతలు

    హైదరాబాద్‌, డిసెంబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): మహాగర్జన సభా ప్రాంగణం గులాబీమయమైంది. జనంతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో వరంగల్‌లో నిర్వహిస్తున్న మహాగర్జనకు అనేకమంది ప్రజలు హాజరయ్యారు. మహాగర్జనను వాస్తవానికి ఈ నెల 9నే నిర్వహించాలనుకున్నా, అకాల వర్షాల వల్ల గర్జనను
      More

    దెబ్బతిన్న పంటల్ని పరిశీలించేందుకు
    17న కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జేపీ పర్యటన
    హైదరాబాద్‌, డిసెంబర్‌ 16(ఎపిఇఎంఎస్‌): అకాల భారీవర్షాల వల్ల దెబ్బతిన్న పంటపొలాల్ని సందర్శించి రైతుల్లో స్థయిర్యం నింపేందుకు లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు డా|| జయప్రకాష్‌ నారాయణ్‌ 17వ తేదీన కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముదినేపల్లి, ఆకివీడు, ఆచంట ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటల్ని జేపీ పరిశీలిస్తారు. సహాయచర్యలకు ఆటంకం కలగకూడదనే
      More

    రబీలో రైతులకు సబ్సిడీపై విత్తనాలు
    : మంత్రి రఘువీరారెడ్డి
    హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఎపిఇఎంఎస్‌): గత రెండు, మూడు నెలల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల బాధలు పడ్డ రైతులను ఎలా ఆదుకోవాలనే విషయంపై గురువారం నాటి శాసనసభలో వాడి, వేడి చర్చ కొనసాగింది. గురువారం మధ్యాహ్నం సెషన్‌లో 3.30గంటల వరకు జరిగిన సభలోని వివరాలు ఇలా ఉన్నాయి.. రాష్ట్ర మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి మాట్లాడుతూ 483 మండలాలను తొలుత వర్ష, వరద, తుపాను
      More

    2జి కుంభకోణంపై
    నిష్పాక్షిక దర్యాప్తుసిబిఐకి సుప్రీం ఆదేశం
    న్యూఢిల్లీ, డిసెంబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): 2001 నుంచి టెలికమ్‌ విధానాన్ని తమ దర్యాప్తు పరిధిలోకి తీసుకువచ్చి 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంపై దర్యాప్తును సాగించాలని సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి)లను సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టాన్ని నిర్ధారించడం దర్యాప్తులో ప్రధానాంశం కావాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జిఎస్‌ సింఘ్వి, ఎకె గంగూలిలతో
      More

    ఔషధ మొక్కల వల్ల సంపూర్ణ ఆరోగ్యం
    - మంత్రి డి.ఎల్‌. రవీంద్రారెడ్డి
    హైదరాబాద్‌, డిసెంబర్‌ 16(ఎపిఇఎంఎస్‌): ఔషధ మొక్కల వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఆరోగ్యశాఖమంత్రి డి.ఎల్‌. రవీంద్రారెడ్డి అన్నారు. ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు ఉండాలంటే ఔషధ మొక్కల వల్లనే సాధ్యమని ఆయన అన్నారు. గురువారంనాడు ఇందిరాపార్కులో ఆంధ్రప్రదేశ్‌ ఔషధ మరియు సుగంధ మొక్కల బోర్డు ఆధ్వర్యంలో హర్బల్‌ ఎక్స్‌పో-2010ను ఏర్పాటు చేసారు. ఈ ప్రదర్శన
      More

    బీఈడీ అభ్యర్థులు అసెంబ్లీ
    విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి విఫలయత్నం
    హైదరాబాద్‌, డిసెంబర్‌ 16(ఎపిఇఎంఎస్‌): డిఎస్సీ-2008 బీఈడీ అభ్యర్థులు అసెంబ్లీని ముట్టడించేందుకు విఫలయత్నం చేశారు. అసెంబ్లీని ముట్టడించేందుకు ఉదయం ఒక్క ఉదుటన బీఈడీ అభ్యర్థులు అసెంబ్లీ వద్దకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే బీఈడీ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. ఇంతమంది అభ్యర్థులు ఒకేసారి రావడాన్ని చూసి
      More

    ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి: యూటిఎఫ్‌
    హైదరాబాద్‌, డిసెంబర్‌ 16(ఎపిఇఎంఎస్‌): ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూటిఎఫ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. తమ సమస్యలపై ఎన్నోమార్లు ప్రభుత్వంతో మొరపెట్టుకున్నా పట్టిపట్టనట్లుగా వ్యవహరించిందని వారు ఆరోపించారు. గురువారంనాడు యూటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళా విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీగా అసెంబ్లీని  More

    ఉద్యోగులపై లాఠీఛార్జీని ఖండించిన టీడీపీ: పయ్యావుల
    కేంద్ర మంత్రులున్నా, రైతులకు ప్రయోనం సున్నా: దేవినేని
    హైదరాబాద్‌, డిసెంబర్‌ 16(ఎపిఇఎంఎస్‌): ఇందిరాక్రాంతి పథం ఉద్యోగులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం తీవ్రంగా ఖండించింది. దీనికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి సునీతా లక్ష్మారెడ్డిలు బాధ్యత వహించాలని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవులు డిమాండ్‌ చేశారు. గురువారంనాడు అసెంబ్లీలోని మీడియాపాయింట్‌ వద్ద ఆయన
      More

    పావులు కదుపుతున్న జగన్‌ వర్గం
    నేడు తాడేపల్లిగూడెంలో సమావేశం
    ఏలూరు, డిసెంబర్‌ 16(ఎపిఇఎంఎస్‌): పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్‌ ముఖ్య నేతలే కాకుండా ఇతర పార్టీలకు చెందిన ముఖ్యులకు గాలం వేసే విషయంపై జిల్లాలో జగన్‌ వర్గీయులు పావులు కదుపుతున్నారు. ఎక్కడికక్కడ ఎవరెవరు జగన్‌ పార్టీ పట్ల ఆసక్తి చూపుతున్నారన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలకు వెన్నుదన్నుగా
      More

    All Copyrights reserved | Powered by ARC Technologies