 |
|
10-03-2010 12:05:16 PM
|
Home | EPaper| About us| Contact us | English News | Hindi News |Font Help |
|
|
|
 |
బిల్లుపై పట్టువీడని యాదవత్రయం న్యూఢిల్లీ, మార్చి 9 (ఎపిఇఎంఎస్): మహిళా రిజర్వేషన్ బిల్లుకు మంగళవారం కూడా రాజ్యసభలో మోక్షం లభించే పరిస్థితులు కనబడ్డం లేదు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఈ బిల్లుపై ఓటింగ్ జరపాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతోపాటు ప్రభుత్వం పట్టుదలగా ఉన్నప్పటికీ మరోపక్క ఈ బిల్లును ముందు నుంచి వ్యతిరేకిస్తున్న యాదవత్రయం- More |
|
|
|
|
|
|
నిరుపేదల స్థలం కబ్జా పట్టించుకోని అధికారులు, ప్రభుత్వం
హైదరాబాద్, మార్చి 9 (ఎపిఇఎంఎస్): పటాన్చెరు మండలం రామేశ్వరం బండ, వీకర్సెక్షన్ కాలనీలో నిరుపేదల కోసం గతంలో ప్రభుత్వం 42ఎకరాలను కేటాయించిందని ఇప్పుడు ఆభూమిని కొంతమంది పెద్దలు, రాజకీయ నాయకులు ఆక్రమించికొని పేదలను భయపెట్టి రియల్ఎస్టేట్ వ్యాపారంగా మార్చి కోట్లాది రూపాయల డబ్బులు సంపాదించుకుంటున్నారని ఎస్.కె.ఎస్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు సంపతిస్టాలిన్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు. సర్వే నెంబరు 47, 88లో ప్రభుత్వం More
ఓయూలో మరో బలిదానంబిటెక్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్, మార్చి 9 (ఎపిఇఎంఎస్): తెలంగాణ ఆకాంక్షతో మరో విద్యాకుసుమం నేల రాలింది. ఉస్మానియా యూనివర్సిటీలో బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాయికుమార్ అనే విద్యార్థి మంగళవారం ఉరివేసుకొని మరణించాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసమే తాను ఆత్మార్పణ More
ఉపాధ్యాయున్ని వదిలిపెట్టిన మావోలు కోల్కత్తా, మార్చి 9 (ఎపిఇఎంఎస్): ఈ నెల 4వ తేదీన బంకురాజిల్లాలోని ఒక పాఠశాల నుంచి అపహరించుకుపోయిన రంజీత్దులే అనే ఉపాధ్యాయున్ని మావోయిస్టులు మంగళవారం ఉదయం వదిలిపెట్టారు. సీపీఎం నేత కూడా అయిన దులేకు మావోయిస్టులు ఎటువంటి హాని తలపెట్టలేదు. మారుమూల ప్రాంతమైన గోవాల్టో-కింగ్బోని ప్రాంతంలో ఎంపిక చేసుకున్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు దులేను మావోయిలు అప్పగించారు. అక్కడి నుంచి విలేఖరులు ఆయన్ను లాల్ఘడ్ పోలీసుస్టేషన్కు తీసుకువచ్చారని More
బిల్లు ఆమోదం జాప్యంపై బిజెపి మహిళా మోర్చా ధర్నా
న్యూఢిల్లీ, మార్చి 9 (ఎపిఇఎంఎస్): మహిళా బిల్లు ఆమోదింప చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శిస్తూ భారతీయ జనతాపార్టీ నిరసన వ్యక్తం చేసింది. బిజెపి మహిళా కార్యకర్తలు మంగళవారంనాడు పార్లమెంటు ఎదుట ధర్నాకు దిగారు. దాదాపు 20మంది బిజెపి మహిళా మోర్చా కార్యకర్తలు విజయ్చౌక్ వద్ద పార్లమెంట్ గేట్ ఎదుట ధర్నా More
ఇంటర్ పరీక్షలకు 24 పేజీల బుక్లెట్ - అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
- పరీక్ష కేంద్రాల్లోకి మిడియాకు నో ఎంట్రీ
ఖమ్మం, మార్చి 9 (ఎపిఇఎంఎస్): ఈనెల 10వ తేదీనుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు ట్టుదిట్టంగా అన్ని చర్యలు చేసినట్లు విలేకరుల సమావేశంలో ఆర్ఐఓ వరప్రసాద్ తెలిపారు. విద్యార్ధులకోసం 24 పేజీల బుక్లెట్ను ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. ఇంటర్ పరీక్షలు బుధవారం నుండి ఉదయం 8 గం||లకు ప్రారంభమౌతుందని 11 గం||లవరకు More
హార్ట్లాకర్కు అవార్డుల పంట- 82వ ఆస్కార్ పురస్కారాలు
- ఉత్తమ నటుడు జెఫ్ బ్రిడ్జెస్
లాసెంజిలస్, మార్చి 8 (ఎపిఇఎంఎస్): తొలిసారిగా ఆస్కార్ అవార్డులను అందుకున్న నటీనటులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ప్రఖ్యాత హాలివుడ్ నటుడు జెఫ్ బ్రిడ్జెస్ తొలిసారిగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ది క్రేజిహార్ట్ చిత్రంలోని నటనకు గానూ ఆయనకు ఉత్తమ నటుడు కేటగిరీలో ఈ అవార్డు దక్కింది. 9 సార్లు ఈ అవార్డు కోసం More
కమిటీని ప్రభావితం చేసే వ్యాఖ్యలు వద్దు - ప్రొఫెసర్ కోదండరామ్
హైదరాబాద్, మార్చి 6 (ఎపిఇఎంఎస్): జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ప్రభావితం చేసే వ్యాఖ్యలను మానుకోవాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఈ విషయమై ప్రధాని మన్మోహన్సింగ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. శనివారంనాడు ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు ఏకాభిప్రాయంఅ More
ఫీల్డ్ అసిస్టెంట్లకు జీవో 2501 ప్రకారం వేతనాల అమలుకై డిమాండ్
హైదరాబాద్, మార్చి 5 (ఎపిఇఎంఎస్): గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ 23వేల మందికి జీఓ నెం 2501ప్రకారం వేతనాలు పెంచి అమలు చేయాలని, 2008ఆగష్టులో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఇఎస్.ఐ ప్రమాద భీమా, ఆరోగ్యభీమా, ఇంక్రిమెంట్లు, మెటర్నటీ సెలవులు, వెహికల్, మొబైల్ సౌకర్యాలు అమలు చేయాలని, అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఎ.పి గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. యూనియన్ అధ్యక్షులు More
బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
హైదరాబాద్, మార్చి 5 (ఎపిఇఎంఎస్): శుక్రవారం సాయంత్రం జరిగిన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణ జిల్లాల నుండి డాక్టర్ కె. లక్ష్మణ్, కిషన్రెడ్డి తమ నామినేషన్లను దాఖలు చేయగా, రాయలసీమ ప్రాంతం నుండి సి.నరసింహారెడ్డి, కోస్తాంధ్ర నుండి పి.వి చలపతిరావు More
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం ఏడుగురు నగర వాసులు మృతి
ముంబై, మార్చి 5 (ఎపిఇఎంఎస్): పుణ్యంకోసం షిరిడీ వెళుతూ ఏడుగురు హైదరాబాద్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని జాంఖైడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి షిరిడీ వెళుతున్న బస్సు కరెంటు స్థంభాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. More
|
|
| All Copyrights reserved | Powered by ARC Technologies |
|