ems logo
11-09-2010 03:24:42 AM Home | EPaper| About us| Contact us | English News | Hindi News |Font Help
జగన్‌ ఓదార్పు యాత్రకు రూట్‌ మ్యాప్‌ రెడీ ** యాత్రలో నేను పాల్గొనడం లేదు నెల్లూరు ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ** నగరంలో ట్రాఫిక్‌పై ఇక ఉక్కుపాదం ** జిల్లాలో మరో డెంగీ మరణం ** ఎన్నికల్లో చెరో నాలుగు డిపోలు ** డిప్యూటేషన్‌పై ఖాళీలు భర్తీ ** పీఆర్పీని బలోపేతం చేస్తాం ** నారాయణ విద్యా సంస్థల చైర్మన్‌ అరెస్ట్‌ కాపీరైట్‌ చట్టం ఉల్లంఘనపై క్రిమినల్‌ కేసు నాకు సంబంధం లేదు: నారాయణ ** తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు దీక్షలు ** 9వ వేతన కమిటిని నియమించాలి ** కొమరంపులి పేరు మార్పు: నిర్మాత తెలంగాణలో థియేటర్ల వద్ద ఆందోళన - ఆందోళనకారుల అరెస్టు - పలు థియేటర్లలో సినిమా నిలిపివేత ** సీమాంధ్ర నేతల వ్యాఖ్యలు ఖండించిన హరీష్‌రావు ** పవర్‌ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు: టీడీపీ నేత చంద్రబాబు ** ప్రభుత్వ తీరు అలీబాబా అరడజను దొంగలను తలపిస్తుంది - అధికార ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు ** ఘనంగా జమాతుల్‌ విదా ప్రార్థనలు ** తెలంగాణ ఉద్యమ ఉధృతిలో కొట్టుకుపోతారు సీమాంధ్ర నేతలపై మధుయాష్కీ ధ్వజం ** తొలిపూజ అందుకోనున్న విశ్వశాంతి వినాయకుడు ఖైరతాబాద్‌ గణనాథుడికి 450 కేజీల లడ్డూ ** ఓదార్పు యాత్రలో పాల్గొనండి: డీసీసీ చైర్మన్‌ ** 'నారాయణ' దెబ్బకు ప్రభుత్వానికి రూ. 5కోట్ల నష్టం ** అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ **
importent News
  • ఓదార్పు యాత్రలో పాల్గొనండి: డీసీసీ చైర్మన్‌
  • ఘనంగా జమాతుల్‌ విదా ప్రార్థనలు
  • నకిలీ పాసుపుస్తకాలపై దృష్టి పెట్టండి
  • జగన్‌కు బ్రహ్మరథం పడుతున్న ప్రకాశం ప్రజలు
  • నాటుసారా తాగి ఒక వ్యక్తి మృతి
  • 9వ వేతన కమిటిని నియమించాలి
  • తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు దీక్షలు
  • భారీ బందోబస్తు మధ్య కొమురం పులి రిలీజ్‌
  • పీఆర్పీని బలోపేతం చేస్తాం
  • డిప్యూటేషన్‌పై ఖాళీలు భర్తీ
  • leadStory
    ప్రభుత్వ తీరు అలీబాబా అరడజను దొంగలను తలపిస్తుంది
    - అధికార ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు
    శ్రీకాకుళం, సెప్టెంబర్‌ 10 (ఎపిఇఎంఎస్‌): రాష్ట్రంలోనూ, దేశంలోనూ కాంగ్రెస్‌ తీరు అలీబాబా అరడజను దొంగలను తలపిస్తుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో గల మంత్రుల మధ్య సమన్వయం లేక స్వతంత్య్ర పాలన
     More



     

    ఫీల్డ్‌ అసిస్టెంట్లకు జీవో 2501

    పి. యాదయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి దేవయ్య, ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. పరందామయ్యలు శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో కూలీలను చైతన్యపరచడం, పనుల ఎంపిక, కొలతలు వేయడం, జాబ్‌కార్డుల పంపిణీ, మాస్టర్‌రోల్‌, పోస్టల్‌ ఖాతాల నిర్వహణ తదితర పనులు నిర్వహిస్తామని, ఫలితంగా వలసలు క్రమేణా తగ్గుతున్నాయని చెప్పారు. ఇంతటి కృషి చేస్తున్న పీల్డ్‌ అసిస్టెంట్స్‌కు ప్రభుత్వం కేవలం రూ.2200లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పీల్డ్‌ అసిస్టెంట్స్‌ కుటుంబాలు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ను బెదిరించిచట్ట విరుద్ధంగా యంత్రాలతో పనులు చేయించడం పనులు జరగకుండానే జరిగినట్టు తప్పుడు రికార్డులు వ్రాయిస్తున్నారన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని, అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
    All Copyrights reserved | Powered by ARC Technologies